34వ రోజుకు జువెలర్స్ సమ్మె | Sakshi
Sakshi News home page

34వ రోజుకు జువెలర్స్ సమ్మె

Published Tue, Apr 5 2016 1:49 AM

34వ రోజుకు జువెలర్స్ సమ్మె

న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపునకు నిరసనగా జువెలర్స్ చేస్తోన్న నిరవధిక సమ్మె సోమవారం నాటికి 34వ రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు జువెలరీ అసోసియేషన్స్ సోమవారం కూడా పలు చోట్ల ధర్నాల రూపంలో నిరసనను తెలియజేశాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురిందర్ కుమార్ జైన్ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement