ఇండియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్కు రూ.1.5 (15 శాతం) డివిడెండ్ను ఇవ్వనున్నది.
న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్కు రూ.1.5 (15 శాతం) డివిడెండ్ను ఇవ్వనున్నది. ఈ మేరకు తమ డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఈ నెల 22న వాటాదారులకు ఈ డివిడెండ్ చెల్లిస్తామని పేర్కొంది.