న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన రియల్టీ సంస్థ, హైన్స్ భారత్లో 50 కోట్ల డాలర్లు (రూ.3,500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నది. భారత్లో కొత్త వాణిజ్య, నివాసిత ప్రాజెక్ట్ల్లో ఈ రేంజ్లో పెట్టుబడులు పెట్టాలని హైన్స్ యోచిస్తోంది. ప్రస్తుతం ప్రొపర్టీ మార్కెట్లో మందగమనం ఉన్నా, భవిష్యత్తులో వృద్ధికి మంచి అవకాశాలున్నాయని ఈ కంపెనీ భావిస్తోంది. ఆఫీస్స్పేస్ లీజింగ్కు భారత్లో మంచి డిమాండ్ ఉందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం హైన్స్ కంపెనీ 23 దేశాల్లోని 219 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2006లో భారత్లో ప్రవేశించిన ఈ కంపెనీ ఇప్పటిదాకా 40 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ చేపట్టిన ఆరు ప్రాజెక్ట్ల్లో రెండు ప్రాజెక్ట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న హైన్స్
Published Mon, Dec 9 2019 12:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
Advertisement