యాత్ర ఆన్‌లైన్‌ చేతికి కార్పొరేట్‌ ట్రావెల్‌ వ్యాపారం | Corporate travel business for travel online | Sakshi
Sakshi News home page

యాత్ర ఆన్‌లైన్‌ చేతికి కార్పొరేట్‌ ట్రావెల్‌ వ్యాపారం

Jan 10 2019 1:16 AM | Updated on Jan 10 2019 1:16 AM

Corporate travel business for travel online - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ యాత్ర ఆన్‌లైన్‌ ఇన్‌కార్పొ.... చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎల్‌ వరల్డ్‌వేస్‌ కంపెనీకి చెందిన కార్పొరేట్‌ ట్రావెల్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను యాత్ర కంపెనీ వెల్లడించలేదు.

ఈ డీల్‌ కారణంగా దక్షిణ భారతదేశంలో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని యాత్ర పేర్కొంది. ప్రస్తుతం 700గా ఉన్న కార్పొరేట్‌ క్లయింట్ల సంఖ్య అదనంగా మరో వందకు పైగా పెరుగుతుందని వివరించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement