ప్రధాని మోడీతో టాటా గ్రూప్ చైర్మన్ మిస్త్రీ భేటీ | Chairman of the Tata Group Mistry meeting with the Prime Minister | Sakshi
Sakshi News home page

ప్రధాని మోడీతో టాటా గ్రూప్ చైర్మన్ మిస్త్రీ భేటీ

Jun 14 2014 1:16 AM | Updated on Aug 15 2018 2:20 PM

ప్రధాని మోడీతో టాటా గ్రూప్ చైర్మన్ మిస్త్రీ భేటీ - Sakshi

ప్రధాని మోడీతో టాటా గ్రూప్ చైర్మన్ మిస్త్రీ భేటీ

టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఈ సమావేశం సుహృద్భావపూర్వకంగా జరిగిందేనని అధికార వర్గాలు తెలిపాయి.

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఈ సమావేశం సుహృద్భావపూర్వకంగా జరిగిందేనని అధికార వర్గాలు తెలిపాయి. గత నెల 26న మోడీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టాటా గ్రూప్ గౌరవాధ్యక్షుడు రతన్ టాటాతో పాటు మిస్త్రీని కూడా ఆహ్వానించారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్నందున వారిరువురూ రాలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement