వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులుగా బాలినేని, రెహమాన్ | ysrcp SELECT the Secretaries, Rahman, balineni | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులుగా బాలినేని, రెహమాన్

Nov 8 2014 4:04 AM | Updated on Aug 8 2018 5:33 PM

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులుగా బాలినేని, రెహమాన్ - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులుగా బాలినేని, రెహమాన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ....

 హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మరో ఇద్దరిని నియమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని, తెలంగాణ రాష్ట్రం నుంచి హెచ్‌ఏ రెహమాన్‌ను నియమించారు. ఇదిలా ఉండగా విశాఖపట్నానికి చెందిన బీ జాన్ వెస్లీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన గొట్టిపాటి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement