అందరికి.. మంచి జరగాలని కోరుకున్నా: రోజా | ysrcp nagari mla Roja visits Tirumala | Sakshi
Sakshi News home page

అందరికి.. మంచి జరగాలని కోరుకున్నా: రోజా

Nov 10 2014 9:42 AM | Updated on Oct 29 2018 8:08 PM

అందరికి.. మంచి జరగాలని కోరుకున్నా: రోజా - Sakshi

అందరికి.. మంచి జరగాలని కోరుకున్నా: రోజా

చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీనటి రోజా సోమవారం తిరుమల విచ్చేశారు.

తిరుమల : చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీనటి రోజా సోమవారం తిరుమల విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రోజాకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఏటా కార్తీక మాసంలో తిరుమల వచ్చి వెంకన్నను దర్శించుకోవటం ఆనవాయితీ అని చెప్పారు. అందులో భాగంగానే స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు రోజా తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement