తెలుగు ప్రజలందరికీ వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు! | YS Jagan Mohan Reddy wishes Telugu people on eve of Ugadi festival | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలందరికీ వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు!

Mar 30 2014 5:18 PM | Updated on Jul 25 2018 4:09 PM

తెలుగు ప్రజలందరికీ వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు! - Sakshi

తెలుగు ప్రజలందరికీ వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు!

రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగువారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగువారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  జయ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, అందరూ ఐక్యంగా ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement