లారీ ఢీకొని యువకుడు మృతి | Youth dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని యువకుడు మృతి

Oct 18 2015 11:04 AM | Updated on Aug 30 2018 3:56 PM

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నార్కెట్‌పల్లి రహదారిపై ఆదివారం ఉదయం లారీ ఢీకొని పిచ్చయ్య(18) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

అద్దంకి (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నార్కెట్‌పల్లి రహదారిపై ఆదివారం ఉదయం లారీ ఢీకొని పిచ్చయ్య(18) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వేములకు చెందిన పిచ్చయ్య ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement