ప్రబలిన విషజ్వరాలు | Viral fevers grip village | Sakshi
Sakshi News home page

ప్రబలిన విషజ్వరాలు

Sep 4 2015 3:20 PM | Updated on Aug 24 2018 2:36 PM

ప్రబలిన విషజ్వరాలతో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు.

రేపల్లె (గుంటూరు) : ప్రబలిన విషజ్వరాలతో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చెరుకువారిపల్లెలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలో రెండు వారాలుగా పలువురు జ్వరం బారినపడ్డారు. అయితే ఆరెపల్లిలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement