కోడికొండ చెక్‌పోస్టుపై విజిలెన్స్ దాడులు | Vigilance officers raid on kodikonda check post | Sakshi
Sakshi News home page

కోడికొండ చెక్‌పోస్టుపై విజిలెన్స్ దాడులు

Jun 29 2015 4:10 PM | Updated on Sep 3 2017 4:35 AM

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్ట్‌పై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.

అనంతపురం (చిలమత్తూరు) : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్ట్‌పై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1400 లీటర్ల కిరోసిన్‌ను సీజ్ చేశారు. అవినీతికి పాల్పడుతున్న నర్సింహులు, రసూల్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement