సులభంగా శ్రీవారి దర్శనం | venkateswaraswami visit takes less time | Sakshi
Sakshi News home page

సులభంగా శ్రీవారి దర్శనం

Aug 4 2015 10:12 PM | Updated on Sep 3 2017 6:46 AM

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది.

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. సర్వదర్శనం భక్తులకు ఆరు గంటల్లోనే శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం లభించింది. కాలిబాట భక్తులకు 3 గంటల సమయం పట్టింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 42,248 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం హుండీలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.47 కోట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement