రైలు సీటుకింద రెండు నెలల పాప

సాక్షి, గుంటూరు : రెండు నెలల వయస్సున్న పాపను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రైలులో సీటు కింద వదిలి వెళ్లారు. విజయవాడ - ఒంగోలు ప్యాసింజర్ రైలులో సీటు కింద ఉన్న పాపను దుగ్గిరాల స్టేషన్ వచ్చాక ప్రయాణికులు గమనించారు. కాగా... తెనాలి రైల్వే పోలీసులకు పాపను అప్పగించగా వారు గుంటూరులోని చైల్డ్ వెల్ఫేర్ వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top