తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Apr 24 2015 5:56 AM | Updated on Sep 3 2017 12:35 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో సోమవారం సాయంత్రం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది.

 తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి.  రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 18 కంపార్టుమెంట్లు నిండాయి.

గదుల వివరాలు : ఉచిత గదులు  - 18, రూ.50 గదులు - 12, రూ.100 గదులు - 16 ఖాళీగా ఉన్నాయి, రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జిత సేవల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం -  112, సహస్రదీపాలంకరణ సేవ - 180 ఖాళీగా ఉన్నాయి
 వసంతోత్సవం - 127 ఖాళీగా ఉన్నాయి

 శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement