తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.
తిరుపతి:తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 19 కంపార్టుమెంట్లు నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం :
గదుల వివరాలు:
ఉచిత గదులు - 111 ఖాళీగా ఉన్నాయి. రూ.50 గదులు - 17 ఖాళీగా ఉన్నాయి. రూ.100 గదులు - 34 ఖాళీగా ఉన్నాయి. రూ.500 గదులు - 2 ఖాళీగా ఉన్నాయి
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 126 ఖాళీగా ఉన్నాయిసహస్ర దీపాలంకరణసేవ - 68 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం - 118 ఖాళీగా ఉన్నాయి.