ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Jan 16th Mallareddy Audio Tape Viral | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Jan 16 2020 8:44 PM | Updated on Jan 16 2020 8:49 PM

Today Telugu News Jan 16th Mallareddy Audio Tape Viral - Sakshi

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యం నెలకొంది.  ఈ కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ నెల 22న వారి ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు గురువారం నిలిపివేసింది. ఇక మొన్నటి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌... ఇప్పుడు బీజేపీ పంచన చేరి కామ్రేడ్లకు గట్టి ఝలక్‌ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement
 
Advertisement
Advertisement