టుడే న్యూస్‌ రౌండప్‌ | today news roundup | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Jan 4 2018 6:21 PM | Updated on Jan 4 2018 6:21 PM

today news roundup - Sakshi

సాక్షి, చిత్తూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన గురువారం పెద్దూరులో తనను కలిసి మద్దతు తెలిపిన ప్రజలతో మాట్లాడారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే అత్యధికంగా బీసీలు ఉన్నారని, వారందరికీ చంద్రబాబు ఏం చేశారని వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే బీసీలకు మేలు జరుగుతుందన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఎవరో తెలియదు: ముద్రగడ

సాక్షి, వెంకటగిరి : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్ ఎవరో తనకు తెలియదని...

'మందకృష్ణపై కక్ష సాధిస్తున్నారు'
ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని బీజేపీ నేత కిషన్‌ రెడ్డి విమర్శించారు.

గజల్‌ శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలి!
సాక్షి, విజయవాడ: ప్రముఖ గజల్‌ శ్రీనివాస్‌ రాసలీలల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గజల్‌ శ్రీనివాస్ తీరుపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు...

అంతుపట్టని ప్రదీప్‌ వ్యవహారం
సాక్షి, హైదరాబాద్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్‌ ప్రదీప్‌ వ్యవహారం అంతుచిక్కడం లేదు. ఎట్టిపరిస్థితుల్లో కౌన్సెలింగ్‌కు...

బ్యాంకు ఉద్యోగులను పెళ్లి చేసుకోకండి
లక్నో : బ్యాంకు ఉద్యోగులను పెళ్లి చేసుకోవద్దంటూ ఇస్లామిక్‌ మత సంస్థ దారుల్‌ ఉలూమ్‌ ధియోబంద్‌ ఫత్వాను జారీ చేసింది. బ్యాంకుల్లో పని చేస్తున్న చాలా...

'ప్లీజ్‌.. నన్ను మీ రాజకీయాల్లోకి లాగొద్దు'
సాక్షి, మీరట్‌ : తనను రాజకీయాల్లోకి లాగొద్దని అలియా ఖాన్‌ అనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని వేడుకుంది. తాను కృష్ణుడి వేషం వేయడం, భగవద్గీత...

ఈ నెల 31 అంతరిక్షంలో వింత
న్యూఢిల్లీ : ఈ నెల 31 విశ్వంలో అద్భుతం జరగనుంది. చరిత్రలో అత్యంత అరుదైన బ్లూమూన్‌ సంపూర్ణ చంద్రగ్రహణం చీకట్లో కనువిందు చేయనుంది.

పాక్‌పై భారత సైన్యం ప్రతీకారం.. 15మంది ఖతం!

జమ్మూ: అకారణంగా తమ జవాన్‌ను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్‌ సైన్యంపై భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. భద్రతా దళాలు బుధవారం రాత్రి పాక్‌ ఆర్మీ...

రేప్ చేసి వీడియోతీసి, సోషల్ మీడియాలో పెట్టి..

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఇద్దరు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సుల్తానాబాద్...

రోహిత్‌ కెప్టెన్.. కోహ్లికి నో ఛాన్స్‌

న్యూఢిల్లీ: ప్రముఖ క్రీడల వెబ్‌సైట్‌ ఈఎస్‌పీఎన్‌ 2017 సంవత్సరానికి క్రికెట్‌ జట్లను ప్రకటించింది. గతేడాది గొప్పగా రాణించిన క్రికెటర్లతో మూడు...

పెళ్లి బాజాలు.. నిశ్చితార్ధానికి శ్రీలంక..?
ముంబై : బాలీవుడ్‌లో మరో భారీ వివాహ వేడుక జరగబోతోందా?. ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement