ఈనాటి ముఖ్యాంశాలు | Today News Round Up 9th March Amrutha Pranay Attends Maruti Rao Funeral At Miryalaguda | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Mar 9 2020 8:20 PM | Updated on Mar 9 2020 9:16 PM

Today News Round Up 9th March Amrutha Pranay Attends Maruti Rao Funeral At Miryalaguda - Sakshi

హోలి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ అందరి జీవితాల్లో శాంతిసౌఖ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా తండ్రిని కడసారి చూసేందుకు పోలీసు భద్రత నడుమ స్మశానవాటిక వద్దకు వెళ్లిన అమృతాప్రణయ్‌కు నిరాశే మిగిలింది. మారుతీరావు బంధువులు, స్థానికులు ‘అమృత గో బ్యాక్‌’ అంటూ పెద్ద  ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement