రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం | three died in ananthapur district car accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

Apr 25 2016 9:56 AM | Updated on Aug 14 2018 3:22 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం - Sakshi

రోడ్డుప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

అనంతపురం జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

శింగనమల: అనంతపురం జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శింగనమల మండలం లోలూరు క్రాస్ రోడ్డు వద్ద బెంగళూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే అనంతపురం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఇద్దరు చనిపోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement