తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత,రూ.50, రూ.100,రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 15 కంపార్ట్మెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు - ఖాళీగా లేవు
రూ.500 గదులు - 20 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేదు
సహస్ర దీపాలంకరణ సేవ - 200 ఖాళీ ఉన్నాయి
వసంతోత్సవం - 150 ఖాళీ ఉన్నాయి
సోమవారం ప్రత్యేకసేవ - విశేషపూజ.