వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి | the shepherd died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి

May 3 2016 7:09 PM | Updated on Sep 3 2017 11:20 PM

గొర్రెలకు కాపలాగా వెళ్లిన ఓ మహిళ వడదెబ్బకు గురై మృతి చెందింది.

గొర్రెలకు కాపలాగా వెళ్లిన ఓ మహిళ వడదెబ్బకు గురై మృతి చెందింది. వైఎస్సార్ జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ల పంచాయతీ పొలిమేరపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓరంపాటి సావిత్రమ్మ(52) మంగళవారం గొర్రెలను తోలుకుని పొలానికి వెళ్లింది. ఎండతీవ్రతకు అస్వస్థతకు గురైన ఆమెను సాయంత్రం కుటుంబసభ్యులు రాయచోటి ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement