పాముకాటుకు వ్యక్తి మృతి | The person died of snakebite | Sakshi
Sakshi News home page

పాముకాటుకు వ్యక్తి మృతి

Mar 10 2016 8:42 AM | Updated on Aug 20 2018 7:28 PM

వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన వ్యక్తి పాము కాటుకు గురై మృతిచెందాడు.

వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన వ్యక్తి పాము కాటుకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ కడపజిల్లా పోరుమామిళ్ల మండలం తోకలపల్లెలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోర భాస్కర్(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున విద్యుత్ సరఫరా కానుండటంతో.. మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి పాముకాటుకు గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement