ఫ్లెక్సీలు చించుకున్న తెలుగు తమ్ముళ్లు | tdp group clash in anatapur | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీలు చించుకున్న తెలుగు తమ్ముళ్లు

Jan 17 2015 2:41 PM | Updated on Aug 10 2018 8:13 PM

ఫ్లెక్సీలు చించుకున్న తెలుగు తమ్ముళ్లు - Sakshi

ఫ్లెక్సీలు చించుకున్న తెలుగు తమ్ముళ్లు

అనంతపురం జిల్లా టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం చివరికి ఫ్లెక్సీలు చించుకునే వరకు వెళ్లింది.

అనంతపురం జిల్లా టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం చివరికి ఫ్లెక్సీలు చించుకునే వరకు వెళ్లింది. మొదట మంత్రి పరిటాల సునీత ఫ్లెక్సీలను ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులు చించేయడంతో సునీత వర్గీయులు ఆగ్రహించారు.

వరదాపురం సూరి ఫ్లెక్సీలకు బురద అంటించి వాటిని చించేయడంతో వివాదం చెలరేగింది. చివరికి ఈ వివాదం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement