హతుడిపై అనుమానం | Suspect on dead man | Sakshi
Sakshi News home page

హతుడిపై అనుమానం

May 27 2014 3:33 PM | Updated on Jul 30 2018 8:27 PM

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదగున్నూరు గ్రామంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

విజయవాడ: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదగున్నూరు గ్రామంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన స్థలంలో నాలుగు వరి రాశులు, రెండు వరి కుప్పలు, ఆరు గడ్డి వాములు దగ్ధమయ్యాయి.

హత్యకు గురైన వ్యక్తే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని  అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement