కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదగున్నూరు గ్రామంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
విజయవాడ: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదగున్నూరు గ్రామంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన స్థలంలో నాలుగు వరి రాశులు, రెండు వరి కుప్పలు, ఆరు గడ్డి వాములు దగ్ధమయ్యాయి.
హత్యకు గురైన వ్యక్తే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.