ఆటో - కారు ఢీ: ఏడుగురికి గాయాలు | Seven people injured in car, auto accident, Srikakulam district | Sakshi
Sakshi News home page

ఆటో - కారు ఢీ: ఏడుగురికి గాయాలు

Jul 23 2014 12:25 PM | Updated on Sep 2 2017 10:45 AM

శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద ఆటో - కారు ఢీ కొన్నాయి. ఆ ప్రమాదంలో ఆటోలోని ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద ఆటో - కారు ఢీ కొన్నాయి. ఆ ప్రమాదంలో ఆటోలోని ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం పోలీసులు శ్రీకాకుళం తరలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement