ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. ఒకరి మృతి | RTC bus and lorry collisioned caused to death 1 man | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. ఒకరి మృతి

May 26 2015 7:45 PM | Updated on Sep 3 2017 2:44 AM

ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 25 మందికి గాయాలయ్యాయి.

కొరవలకోట: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 25 మందికి గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా కొరవలకోట మండలం రాణిగానిపల్లి వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement