తిరుమలలోని శ్రీనివాస యాత్రికుల సముదాయంలో దొంగలు హల్చల్ చేశారు.
తిరుమలలో దొంగల హల్చల్
Jun 21 2017 3:31 PM | Updated on Aug 30 2018 5:27 PM
తిరుమల: తిరుమలలోని శ్రీనివాస యాత్రికుల సముదాయంలో దొంగలు హల్చల్ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వారి వద్ద నుంచి భారీగా నగలు, నగదు అపహరించుకెళ్లారు. విషయం తెలుసుకున్న క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. శ్రీవారి సన్నిధిలో కిడ్నాప్కు గురైన బాలుడి ఆచూకీ లభించకముందే మళ్లీ దొంగలు హల్చల్ చేయడంతో కొండపైన భద్రతపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement