ఎర్రచందనం దుంగల పట్టివేత | Redwood logs seized | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగల పట్టివేత

Oct 24 2015 10:52 AM | Updated on Sep 3 2017 11:25 AM

వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎర్రచందనం దుంగల డంప్‌ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎర్రచందనం దుంగల డంప్‌ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు బాలుపల్లి రేంజ్ అధికారులు నాదవరం - ఉప్పలపల్లి గ్రామ శివార్లలో ఉన్న డంప్‌ను శనివారం తెల్లవారుజామున గుర్తించారు. అక్కడ దాచి ఉంచిన 85 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement