2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Red sandalwood worth Rs 2 crore seized, 34 held in Chittoor District | Sakshi
Sakshi News home page

2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Nov 4 2014 10:40 AM | Updated on May 10 2018 12:34 PM

2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం - Sakshi

2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో మంగళవారం రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో మంగళవారం రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన 34 మందిని అదుపులోకి తీసుకుని...  అలాగే 9 వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. పోలీసులు నిందితులను తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం పోలీసులు పీలేరు పట్టణంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తొమ్మిది వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఆదివారం రూ. కోటి విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement