24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | red sandalwood seized in chittoor district | Sakshi
Sakshi News home page

24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

May 1 2016 9:43 AM | Updated on May 10 2018 12:34 PM

తిరుమలలోని అన్నదమ్ముల బండ సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం కూంబింగ్ నిర్వహించారు.

తిరుపతి : తిరుమలలోని అన్నదమ్ముల బండ సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేపీ డ్యామ్ సమీపంలో 24 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం కూడా టాస్క్ఫోర్స్ పోలీసులు సదరు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా దాదాపు 40 మంది ఎర్రచందనం కూలీలు పోలీసులకు ఎదురుపడ్డారు.దీంతో కూలీలు అక్కడి నుంచి పరారైయ్యారు. పోలీసులు వారి కోసం రెండో రోజు ఆదివారం కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement