విజయవాడ చేరుకున్న కోవింద్‌ | ramnath kovind reached vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ చేరుకున్న కోవింద్‌

Jul 4 2017 3:28 PM | Updated on Sep 5 2017 3:12 PM

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం హైదరాబాద్‌లో పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

విజయవాడ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం హైదరాబాద్‌లో పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు.
 
ఎయిర్ పోర్ట్ లాంజ్ లో రామ్ నాధ్ కోవింద్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం వారు రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్నారు. మరికాసేపట్లో  ఆయన ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement