ఆరని సాగునీటి చిచ్చు | Sakshi
Sakshi News home page

ఆరని సాగునీటి చిచ్చు

Published Tue, Jan 27 2015 3:02 PM

quarrel between two mandal farmers for irrigation water

నెల్లూరు: నెల్లూరు జిల్లా మనుబోలులో రెండు మండలాల రైతుల మధ్య సాగునీటి విషయంలో రేగిన చిచ్చు ఇంకా కొనసాగుతోంది. మంగళవారం మళ్లీ ఈ రెండు మండలాల రైతుల మధ్య ఘర్షణ జరిగింది.

మనుబోలు సొసైటీ ప్రెసిడెంట్ శేషారెడ్డి కండలేరు వాగులో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో  గుడూరు డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
Advertisement