గుడిసెలు దగ్దం: 15 లక్షల ఆస్తి నష్టం | Property Worth Rs 15 Lakhs Destroyed In Major Fire accident | Sakshi
Sakshi News home page

గుడిసెలు దగ్దం: 15 లక్షల ఆస్తి నష్టం

Dec 13 2014 10:07 AM | Updated on Sep 5 2018 9:45 PM

కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం సింహ్రది నగర్లో 15 గుడిసెలు శనివారం అగ్నికి ఆహుతి అయ్యాయి.

మచిలీపట్నం : కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం సింహ్రది నగర్లో 15 గుడిసెలు శనివారం అగ్నికి ఆహుతి అయ్యాయి.  దాంతో గుడిసె వాసులంతా నిరాశ్రయులయ్యారు. దాదాపు రూ. 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వెల్లడించారు.   ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement