ట్రాన్స్ కో అధికారుల అత్యుత్సాహం | power supply stops dueto meters | Sakshi
Sakshi News home page

ట్రాన్స్ కో అధికారుల అత్యుత్సాహం

Mar 28 2015 8:55 AM | Updated on Sep 18 2018 8:38 PM

అనంతపురం జిల్లా డి.హీరేహల్ మండలం సిద్ధరాంపురం తండాలో శనివారం ఉదయం ట్రాన్స్ కో అధికారులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు.

అనంతపురం: అనంతపురం జిల్లా డి.హీరేహల్ మండలం సిద్ధరాంపురం తండాలో శనివారం ఉదయం ట్రాన్స్ కో అధికారులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. తండాలో కొత్త మీటర్లు అమర్చుకోలేదని విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతుల విషయంలో విద్యుత్ శాఖ అధికారుల వైఖరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రావు తీవ్రంగా ఖండించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement