తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | piligrims rush dicreased in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

May 8 2017 8:12 AM | Updated on Sep 5 2017 10:42 AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమల:
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

నిన్న(ఆదివారం) స్వామివారిని 89,237 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.62 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఆధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement