3 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం | Sakshi
Sakshi News home page

3 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

Published Fri, Mar 4 2016 10:18 AM

PDS Rice seized in rice mill in srikakulam district

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం విక్రమపురం రైస్మిల్లుపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడి చేశారు.  ఈ సందర్భంగా మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని భారీగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రైస్ మిల్లు యజమానిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైస్ మిల్లును సీజ్ చేశారు.  స్వాధీనం చేసుకున్న బియ్యం 3 క్వింటాళ్ల వరకు ఉంటాయని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement