విజయవాడ: పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్రప్రేదేశ్కు రూ. 10,500 కోట్లు ఇచ్చామని అంటున్నారు. మరోవైపు ఇటివల రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు మాత్రం రూ. 1.75 లక్షల కోట్లు ఇచ్చారన్నారు. ఈ రెండీట్లో ఏది నిజమో చెప్పాలని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు.ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లుడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రూ.1,16,000 కోట్లు అప్పు చేశారు. అమిత్షా ఇచ్చినవి, చంద్రబాబు తెచ్చినవి ఇవన్ని ఎక్కడికి పోయాయో బాబు సమాధానం చెప్పాలి. పాలన పరంగా రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిందని ఆయన మండిపడ్డారు.
‘రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసింది’
Published Sun, May 28 2017 2:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్
No Headline
మత్స్యకారులను ఆదుకున్నారు
అపర భగీరఽథుడు
ఇచ్ఛాపురానికి అశోక్ చేసిందేమిటి..?
మమ్మల్ని ఆదుకునే నాయకుడు
గంజాయి నిల్వల పట్టివేత
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై కూటమి దుష్ప్రచారం
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
దేవాలయంలో నకిలీ రశీదులతో వసూళ్లు
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement