వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే | pamula rajeshwari devi joins ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ సీపీలోకి పాముల రాజేశ్వరిదేవి

Apr 22 2017 11:12 AM | Updated on Jul 25 2018 4:42 PM

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి శనివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.



హైదరాబాద్‌ : తూర్పుగోదావరి జిల్లా  పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి శనివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో రాజేశ్వరీదేవి తన అనుచరవర్గంతో కలిసి పార్టీలో చేరారు. వైఎస్‌ జ‌గ‌న్ ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి రాజేశ్వరీదేవి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే.










 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement