పాదచారులపైకి దూసుకెళ్లిన జీపు, ఒకరి మృతి | one killed, Police zeep Into the pedestrian | Sakshi
Sakshi News home page

పాదచారులపైకి దూసుకెళ్లిన జీపు, ఒకరి మృతి

Jul 2 2015 5:50 PM | Updated on Aug 21 2018 8:06 PM

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం ఎడ్లగూడెంలో పాదచారులపైకి పోలీసు జీపు దూసుకెళ్లింది.

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం ఎడ్లగూడెంలో పాదచారులపైకి గురువారం పోలీసు జీపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. అయితే పోలీసు జీపు నడిపిన హోంగార్డు రాంబాబు మద్యం సేవించినట్టు తెలిసింది. దాంతో హోంగార్డు రాంబాబుపైనా పోలీసు అధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement