రాష్ట్రానికి పెరిగిన ఐఏఎస్‌ పోస్టుల సంఖ్య 28 | Number of IAS posts increased to the state is 28 | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి పెరిగిన ఐఏఎస్‌ పోస్టుల సంఖ్య 28

Nov 16 2017 2:22 AM | Updated on Aug 20 2018 9:18 PM

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఐఏఎస్‌ పోస్టుల సంఖ్య పెరిగింది. కేడర్‌ రివ్యూలో భాగంగా కొత్తగా 28 ఐఏఎస్‌ పోస్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి 211 ఐఏఎస్‌ పోస్టులు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 239కి పెరిగింది. అంటే కొత్తగా 28 పోస్టులు పెరిగినట్లు. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెండు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement