చీఫ్ ప్లానింగ్ అధికారిపై ఎంపీ వైవీ ఆగ్రహం | MP YV Subba reddy takes on ongole city planner | Sakshi
Sakshi News home page

చీఫ్ ప్లానింగ్ అధికారిపై ఎంపీ వైవీ ఆగ్రహం

Dec 28 2014 9:10 AM | Updated on Sep 2 2017 6:53 PM

చీఫ్ ప్లానింగ్ అధికారిపై ఎంపీ వైవీ ఆగ్రహం

చీఫ్ ప్లానింగ్ అధికారిపై ఎంపీ వైవీ ఆగ్రహం

ప్రకాశం జిల్లా ఒంగోలు చీఫ్ ప్లానింగ్ అధికారి అనుసరిస్తున్న వైఖరిపై స్థానిక ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒంగోలు:  ప్రకాశం జిల్లా ఒంగోలు చీఫ్ ప్లానింగ్ అధికారి అనుసరిస్తున్న వైఖరిపై స్థానిక ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాటలు విని... సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం సమీక్ష సమావేశాన్ని వాయిదా వేశారంటూ చీఫ్ ప్లానింగ్ అధికారిపై మండిపడ్డారు.

మీ వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సమీక్ష సమావేశాన్ని   వాయిదా వేసి ప్రధాని కార్యక్రమాన్ని జిల్లా అధికారులు, మంత్రి అవమానించారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement