తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య | mother committed suicides with daughters | Sakshi
Sakshi News home page

తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య

Jan 26 2016 8:12 AM | Updated on Nov 6 2018 7:56 PM

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చీకలబయలు పంచాయతీ పరిధిలోని శాస్త్రులగడ్డ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

మదనపల్లి రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చీకలబయలు పంచాయతీ పరిధిలోని శాస్త్రులగడ్డ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనలో తల్లి రాణి (30), కూతుర్లు పూజిత (11), గౌతమి (8) ప్రాణాలు కోల్పోయారు. వీరు ఓ బావిలో మృతిచెంది ఉన్నట్లు మంగళవారం ఉదయం గుర్తించారు. సర్పంచ్ నాగవేణి అక్కడకు చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement