తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య | mother committed suicides with daughters | Sakshi
Sakshi News home page

తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య

Jan 26 2016 8:12 AM | Updated on Nov 6 2018 7:56 PM

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చీకలబయలు పంచాయతీ పరిధిలోని శాస్త్రులగడ్డ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

మదనపల్లి రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చీకలబయలు పంచాయతీ పరిధిలోని శాస్త్రులగడ్డ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనలో తల్లి రాణి (30), కూతుర్లు పూజిత (11), గౌతమి (8) ప్రాణాలు కోల్పోయారు. వీరు ఓ బావిలో మృతిచెంది ఉన్నట్లు మంగళవారం ఉదయం గుర్తించారు. సర్పంచ్ నాగవేణి అక్కడకు చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement