తిరుమల జేఈవో క్యాంపు ఆఫీస్ అవినీతిమయం | mla kakani govardhan reddy takes on demoralize the tirumala JEO camp office | Sakshi
Sakshi News home page

తిరుమల జేఈవో క్యాంపు ఆఫీస్ అవినీతిమయం

Dec 13 2014 2:56 PM | Updated on Sep 2 2017 6:07 PM

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తిరుమలలో అవినీతిపై ఆధారాలు బయటపెడతామని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.

నెల్లూరు : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తిరుమలలో అవినీతిపై ఆధారాలు బయటపెడతామని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం పెంచలకోన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో దర్శన ఏర్పాట్లు సరిగా లేవన్నారు. తిరుమల జేఈవో క్యాంపు కార్యాలయం అవినీతిమయంగా మారిందని ఆయన ఆరోపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement