మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఉద్యోగి అదృశ్యం | Sakshi
Sakshi News home page

మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఉద్యోగి అదృశ్యం

Published Sun, Oct 26 2014 9:22 AM

Military Engineering Service employee disappear

విశాఖపట్నం: నగరంలో మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్(ఎంఈఎస్) ఉద్యోగి కొణతాల నాగేశ్వర రావు అదృశ్యం అయ్యారు. ఈ నెల 12న నాగేశ్వర రావు ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి వెళ్లారు. తిరిగి రాలేదు.

ఈ నెల 15న పోలీస్ స్టేషన్లో నాగేశ్వర రావు మిస్సింగ్ కేసు నమోదైంది. నాగేశ్వరరావు ఆచూకీ తెలపాలంటూ అతని బంధువులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
**

Advertisement
Advertisement