నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు
నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వరుసగా పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, పాలపర్తి డేవిడ్రాజు, జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, ముత్తుముల అశోక్రెడ్డి..
కొత్త సభలో ప్రమాణస్వీకారం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు
శిద్దా రాఘవరావు, కదిరి బాబూరావు, దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు, డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి