వివాహితపై సామూహిక అత్యాచారం | Married woman gang-raped by Eight men at chittoor district | Sakshi
Sakshi News home page

వివాహితపై సామూహిక అత్యాచారం

Aug 26 2013 8:38 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. చౌడేపల్లి మండలం తనపల్లిలో ఓ వివాహిత సామూహిక అత్యాచారానికి గురైంది.

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. చౌడేపల్లి మండలం తనపల్లిలో ఓ వివాహితపై దుండగులు సామూహిక
అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ వివాహితపై ఎనిమిదిమంది దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. అయితే ఈ దుర్ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సంఘటన వెలుగులోకి రావటంతో గ్రామ పెద్దలు పంచాయతీతో సరిపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement