గూడెం కొత్తవీధి (విశాఖపట్నం) : బాక్సైట్ తవ్వకాలకు మద్దతిచ్చిన వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు చేసిన హెచ్చరికలు విశాఖ జిల్లాలో కలకలం రేపాయి. ఈ మేరకు కోరుకొండ ఏరియా కమిటీ పేరుతో గురువారం పత్రికా ప్రతినిధులకు లేఖలు అందాయి.
బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా పనిచేస్తున్న పునరావాస కమిటీ సభ్యులు వారంలోగా ప్రజాకోర్టులో లొంగిపోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. లేకుంటే వారి కుటుంబసభ్యులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తుందని పేర్కొన్నారు. కాగా దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విశాఖలో మావోయిస్టు లేఖల కలకలం
Published Thu, Aug 20 2015 5:03 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement