గిరిజనుడి హత్యచేసిన మావోయిస్టులు | Sakshi
Sakshi News home page

గిరిజనుడి హత్యచేసిన మావోయిస్టులు

Published Sat, Jan 16 2016 1:19 PM

Maoists kill tribal man branding him police informer

ఏవోబీ సరిహద్దుల్లో మరో గిరిజన నేత హత్యకు గురయ్యాడు. పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని హతమార్చారు.   శుక్రవారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన మావోయిస్టులు..కొడ శిఖర గైడకు చెందిన నేత సంగ్ ను పట్టుకుని కొట్టి చంపేశారు. సంగ్ ను పోలీస్ ఇన్ఫ్మార్మర్ గా పేర్కొంటూ ఓ లేఖను వదిలి వెళ్లారు.  ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement