ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్‌కు గాయాలు


వైఎస్సార్‌జిల్లా :  ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన వైఎస్సార్‌జిల్లా చిన్నమండెం మండలంలోని మందిపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top