మట్టి ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి | man dies in freak accident | Sakshi
Sakshi News home page

మట్టి ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి

Apr 30 2015 5:44 PM | Updated on Sep 3 2017 1:10 AM

గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం సమీపంలో మట్టి ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా కొట్టింది.

బెల్లంకొండ : గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం సమీపంలో మట్టి ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా కొట్టింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో గంగిరెడ్డిపాలేనికి చెందిన మోహన్(25) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement